రేపటి నుంచి పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ

73చూసినవారు
రేపటి నుంచి పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ
ఉంగుటూరు మండలానికి చెందిన ఉపసర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఈ నెల 8, 9వ తేదీలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి శిక్షణ తరగతులు జరుగుతాయని ఎంపీడీవో రాజ్ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణ తరగతులను ఎంపీపీ శ్రీలక్ష్మి, జెడ్పిటిసీ జయలక్ష్మి ప్రారంభిస్తారని ఎంపీడీవో రాజ్ మనోజ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్