214 లు పోలింగ్ కేంద్రాల వద్ద టిప్ టాప్ పందిర్లు ఏర్పాటు
ఉంగుటూరు నియోజవర్గంలో 214లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉంగుటూరు నియోజవర్గంలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగులో పాల్గొనే ఓటర్లకు టిప్ టాప్ పందిర్లు ఏర్పాటు చేశారు, అలాగే మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు అధికారులు నిమగ్నమై ఉన్నారు.