పాపాగ్ని నదిలోకి నీరు తెచ్చేందుకు పూజలు చేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
వీరపునాయునిపల్లి మండలం అడవి చెర్లోపల్లె వద్ద గాలేరు నగరి సుజల స్రవంతి కాల్వ నుండి మగమూరు వంక ద్వారా పాపాగ్ని నదిలోకి నీరు తెచ్చేందుకు పనులను తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తానరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిలు పూజ చేసి ప్రారంభించారు. ఈ కాల్వ ద్వారా నీరు తీసుకురావడంతో నియోజకవర్గ ప్రజల తాగునీరు పుష్కలంగా అందుతాయి అని తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్