గండి క్షేత్రంలో హుండీ ఆదాయం లెక్కింపు

65చూసినవారు
గండి క్షేత్రంలో గురువారం స్వామివారి హుండీల లెక్కింపులో 52 రోజులకు గాను రూ. 9, 89, 197, అన్నదానం హుండీ ద్వారా రూ. 11, 619 లు కలిపి మొత్తం 10, 00, 816 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు. చైర్మెన్ కావలి క్రిష్ణ తేజ, పాలక మండలి సభ్యులు, దేవదాయ శాఖ సూపర్వైజర్ ప్రసాద రావు, ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజా స్వామి, APGB మేనేజర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్