26 మంది మావోయిస్టుల లొంగుబాటు

74చూసినవారు
26 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌‌లో 26 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పకడ్బందీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్లలో కూడా పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఈ క్రమంలో ఇటీవల 70 మంది మావోయిస్టులు మూకుమ్మడిగా లొంగిపోగా, తాజాగా మరో 26 మంది సరెండరయ్యారు. దంతెవాడ పోలీసులకు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్