24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు

65చూసినవారు
24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 774 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,187గా ఉంది. అలాగే గుజరాత్‌లో ఒకరు, తమిళనాడులో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 921 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

సంబంధిత పోస్ట్