ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు

62చూసినవారు
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. ఒక దేశం నుంచి తరలివెళ్లి, వివిధ దేశాల్లో నివసిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. ఒక ఏడాదిలోనే 100 బిలియన్ డాలర్ల ప్రవాస నిధుల మైలురాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ నిలిచిందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్