దశాబ్ది ఉత్సవాలతో మెరిసిన ట్యాంక్ బండ్

57చూసినవారు
దశాబ్ది ఉత్సవాలతో మెరిసిన ట్యాంక్ బండ్
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబరాలు మిన్నంటాయి. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని చాటేలా కళారూపాల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. 'జయ జయహే తెలంగాణ' రాష్ట్ర గీతానికి 5 వేల మంది ట్రైనీ పోలీసుల ఫ్లాగ్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్ షో, బాణసంచా వెలుగుల్లో ట్యాంక్ బండ్ ప్రాంతం మెరిసిపోయింది. వేడుకల సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు స్వల్ప ఆటంకం కలిగింది.

సంబంధిత పోస్ట్