స్వర్ణగిరి దర్శనానికి వచ్చిన భక్తుల కారులో దూరిన పాము

79చూసినవారు
తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న భువనగిరిలోని స్వర్ణగిరి దేవాలయానికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చిన కారులో పాము దూరింది. దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో పాము ఉన్న విషయాన్ని వారు గ్రహించారు. అనంతరం అక్కడివారు పామును బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత పోస్ట్