సర్వేల ప్రకారం బీఆర్ఎస్ కు 8-10 సీట్లు: KTR

57చూసినవారు
సర్వేల ప్రకారం బీఆర్ఎస్ కు 8-10 సీట్లు: KTR
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8-10 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయని మాజీమంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కాంగ్రెస్, BJP ప్రభుత్వాల మోసాలను సైతం వెలుగులోకి తేవాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్