ఈజీఎస్ కూలీలపై తేనెటీగల దాడి

8575చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉపాధి హామీ కూలీలపై పెద్ద ఎత్తున తేనెటీగలు దాడి చేసిన ఘటన భయాందోళనకు గురిచేసింది. మండలం సైదుపూర్ రేణిగుడా అటవీ ప్రాంతంలో గురువారం ఉపాధి పనికి వెళ్లిన కూలీలపై ఒక్కసారిగా తేనెటీగల దాడి చేశాయి. దింతో సుమారు 50 మంది కూలీలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో సైదుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్