మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం

59చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జగన్ సింగ్ కో
పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం అదిలాబాద్ లోని బిసి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో గల ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నితిన్, అశోక్, సాయి కుమార్, వినోద్, సచిన్, పర్వీన్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్