ప్రేమ జంట ఆత్మహత్య.. యువతి మృతి

10524చూసినవారు
ప్రేమ జంట ఆత్మహత్య.. యువతి మృతి
జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ ధరికు చెందిన భుజంగరావు, కవితలు ప్రేమించుకున్నారు. అయితే భుజంగరావుకు ఇది వరకే పెళ్లి అయింది. వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో శనివారం ఓ చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామస్తులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే యువతి మృతి చెందగా, యువకుడు కొన ఊపిరితో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్