బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి

57చూసినవారు
బిఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ సీనియర్ నాయకులు రామ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించి బిఆర్ఎస్ ను మరింత బలోపేతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. నేతలు శ్రీనివాస్, కరుణ, తులసి, అజీమ్, లక్ష్మణ్, అశోక్ స్వామి తదితరులుఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్