భూ నిర్వాసితులను సింగరేణి సంస్థ ఆదుకోవాలి

58చూసినవారు
భూ నిర్వాసితులను సింగరేణి సంస్థ ఆదుకోవాలి
భూ నిర్వాసితులను సింగరేణి సంస్థ ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మీర ఆత్మారాం నాయక్, రాష్ట్ర సేవాలాల్ సేన అధ్యక్షుడు రవి నాయక్ బుధవారం కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్ తో మాట్లాడారు. గోలేటిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఓపెన్ కాస్ట్ లో భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ కోసం తమ భూములను ఇచ్చి నిర్వాసితులైన వారిని ఆదుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్