మరో మహిళ ఆత్మహత్యకు యత్నం

17111చూసినవారు
నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది వంతెన పైనుంచి మంగళవారం దూకెందుకు మహిళ సిద్ధమైన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ఓ మహిళ అనుమానస్పదంగా గోదావరి పుష్కర ఘాట్ల వద్ద రోధిస్తూ కూర్చుంది. ఈక్రమంలో అటుగా వెళుతున్న రిపోర్టర్ మహేందర్ గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్