నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది వంతెన పైనుంచి మంగళవారం దూకెందుకు మహిళ సిద్ధమైన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ఓ మహిళ అ
నుమానస్పదంగా గోదావరి పుష్కర ఘాట్ల వద్ద రోధిస్తూ కూర్చుంది. ఈక్రమంలో అటుగా వెళుతున్న రిపోర్టర్ మహేందర్ గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.