ఏపీ హైకోర్టులో
టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చ
ేసింది. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా.. తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబుకు మూడు కేసుల్లో బిగ్ రిలీఫ్ గా చెప్పవచ్చు. అలాగే లిక్కర్ స్కాం కేసులో
టీడీపీ నేత కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది.