తెలంగాణ నేతలకు బీజేపీ కొత్త కండిషన్

59చూసినవారు
తెలంగాణ నేతలకు బీజేపీ కొత్త కండిషన్
తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. పదవులు కావాలనుకున్న వారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో శ్రమించాల్సిందేనని కండిషన్ పెట్టినట్లు సమాచారం. వారి కష్టమేంటనేది బూత్ స్థాయి ఓట్లను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో పదవి కావాలంటే ఎంతటి వారికైనా పనితీరే కొలమానమని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్