సీఎంపై మంద కృష్ణ మాదిగ వ్యంగ్య వ్యాఖ్యలు

60చూసినవారు
సీఎంపై మంద కృష్ణ మాదిగ వ్యంగ్య వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని మండిపడ్డారు. సమక్క సారక్క, కొమరం భీం పేర్లను తొలగించారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచర్ల గోపన్నతో సహా కవుల పేర్లు గీతంలో ఎందుకు లేవని నిలదీశారు. అందెశ్రీ రాసిన పాటలో రెడ్డి సామాజిక వర్గం పేరు లేదని, ఇక వేరే కులాల పేర్లు ఎందుకు అని రేవంత్ రెడ్డి తీయించేసి ఉంటాడని విమర్శించారు.

సంబంధిత పోస్ట్