దారుణం.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

54చూసినవారు
దారుణం.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
MPలోని అనుప్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. యువతి కాలేజీ నుంచి రిక్షాలో వచ్చి రోడ్డుపై దిగి ఇంటికి నడుచుకుంటూ నలుగురు ఆమెను అడ్డగించారు. అందరూ కలిసి విద్యార్థినిని బలవంతంగా చెట్ల వెనుకకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు నిందితులు హేమరాజ్ సింగ్(23), నేపాల్ సింగ్(20), జితేంద్ర సింగ్(25)తో పాటు మరో మైనర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్