కేబినెట్ సమావేశానికి సీఈసీ గ్రీన్ సిగ్నల్

82చూసినవారు
కేబినెట్ సమావేశానికి సీఈసీ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ మంత్రి వర్గ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సమావేశం జరుపుకునేందుకు కొన్ని షరతులు విధించింది. అత్యవసర అంశాలపైనే చర్చించాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సీఈసీ తెలిపింది.

సంబంధిత పోస్ట్