కేంద్ర ప్రభుత్వ పథకం.. వారికి రూ.15 లక్షలు

57చూసినవారు
కేంద్ర ప్రభుత్వ పథకం.. వారికి రూ.15 లక్షలు
జాతీయ సామాజిక అభ్యున్నతి, ఉపాధి ప్రాతిపదికన దేశంలోని అణగారిన వర్గ పౌరుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అణగారిన పౌరులు రుణాలు పొందగలరు. లోన్ పొందడానికి అర్హులైన పౌరులు తమ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ లలో ఈ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా సంబంధిత పౌరులకు రూ.1లక్ష వరకు రుణాలు ఇవ్వడంతోపాటూ..రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు.

సంబంధిత పోస్ట్