ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించారు. స్మిత్ జాగ్రత్తగా ఆడుతూ 68 బంతుల్లో 4 ఫోర్లుతో 50 పరుగులు చేశారు. దీంతో 26 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 133/3 గా ఉంది. మరొక ఎండ్లో జోష్ ఇంగ్లిస్ 8 పరుగులతో ఉన్నారు. స్టీవ్ స్మిత్కు ఇది 34వ ODI హాఫ్ సెంచరీ.