విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించనున్న చిన్నారులు

80చూసినవారు
విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించనున్న చిన్నారులు
ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా విశాఖ వేదికగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో DC. LSG మధ్య ఇవాళ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో 30 మంది అనాథ‌ చిన్నారులు మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అవ‌కాశం క‌ల్పించింది. ఏసీఏ.. సొంత నిధుల‌తో 30 టికెట్స్ కొనుగోలు చేసి విశాఖలోని పాపా హోమ్ అనాథ శ‌ర‌ణాల‌యానికి అందించింది. మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్