సీఎం రేవంత్ పై కొత్తగూడెం పీఎస్ లో ఫిర్యాదు

28696చూసినవారు
సీఎం రేవంత్ పై కొత్తగూడెం పీఎస్ లో ఫిర్యాదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పరువు నష్టం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రసంగాలు చేశాడని కొత్తగుడెం పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దుష్యంత్ కుమార్ గౌతమ్ చెప్పిన మాటలను వక్రీకరించి తప్పడు ప్రచారాలు చేస్తున్నారని వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్