కాంగ్రెస్ మంత్రులు అహంకారంగా మాట్లాడుతున్నారు: హరీష్

84చూసినవారు
కాంగ్రెస్ మంత్రులు అహంకారంగా మాట్లాడుతున్నారు: హరీష్
కాంగ్రెస్ మంత్రులపై BRS నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'రైతులు ధాన్యం పండించి, కేంద్రాలకు తరలించిన తర్వాత దొడ్డు వడ్లకు ఇవ్వం, సన్నాలకే బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. బోనస్ అడిగిన వాళ్ళను మొరుగుతున్నారు అంటూ కాంగ్రెస్ మంత్రులు అహంకారంగా మాట్లాడుతున్నారు' అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్