దారుణం.. పిల్లాడు పుట్టలేదని శిశువుని నీళ్లట్యాంకులో విసిరేసిన తల్లి

76చూసినవారు
దారుణం.. పిల్లాడు పుట్టలేదని శిశువుని నీళ్లట్యాంకులో విసిరేసిన తల్లి
పిల్లాడు పుట్టలేదని తల్లి దారునానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని ఝుంఝునూలో జరిగింది. అభం శుభం తెలియని 17 రోజుల ఆడశిశువును కనికరం లేకుండా నీళ్లట్యాంకులో విసిరేసింది. దీంతో ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత పోస్ట్