ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు!

65చూసినవారు
ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు!
తెలంగాణలో సోమవారం దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ గౌడ్‌పై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేసి చంపేశారు. కాగా, ఈ దారుణ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్