కాషాయ రంగులో దూరదర్శన్ లోగో

78చూసినవారు
కాషాయ రంగులో దూరదర్శన్ లోగో
పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ తన చారిత్రక లోగోను శనివారం కాషాయ రంగులోకి మార్చింది. దీనిపై అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్‌లో దీనిపై పోస్ట్ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. TMC రాజ్యసభ ఎంపీ, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ దీనిపై స్పందించారు. లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు ప్రసార భారతి కాదు, ఇది ప్రచార భారతి అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్