రేపే 'ఎడ్‌సెట్‌' పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ

83చూసినవారు
రేపే 'ఎడ్‌సెట్‌' పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ
తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 23న నిర్వహించనున్న TS EDCET-2024 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్టంలోని ముఖ్య పట్టణాలతోపాటు విజయవాడ, కర్నూలు కలిపి మొత్తం 79 సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మే 23న ఉ.10 - మ.12 గంటల వరకు, మ.2 - సా.4 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్