దేశంలో 13,056 చదరపు కిలోమీటర్ల అడవులు ఆక్రమణ

61చూసినవారు
దేశంలో 13,056 చదరపు కిలోమీటర్ల అడవులు ఆక్రమణ
2024 నాటికి దేశంలో 13, 056 చదరపు కిలోమీటర్ల అడవులు ఆక్రమణకు గురయ్యాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఎక్కువగా ఢిల్లీ, సిక్కిం, గోవా రాష్ట్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో అత్యధికంగా ఆక్రమణకు గురైన రాష్ట్రాల వివరాలను వెల్లడించింది. ఇందులో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉండగా, రెండో స్థానంలో అస్సాం, మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో తమిళనాడు, ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్