ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖ వేదికగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ సాధించారు. DC స్టార్ బ్యాటర్ డుప్లెసిస్ 26 బంతుల్లో డుప్లెసిస్ 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్లో డుప్లెసిస్కు ఇది 38వ అర్థశతకం. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున డుప్లెసిస్కు ఇది మొదటి హాఫ్ సెంచరీ. దీంతో తొమ్మిది ఓవర్ల ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 81/0గా ఉంది.