మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్

52చూసినవారు
మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్
తెలంగాణ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు రాధాకిషన్ రావు మాతృమూర్తి మరణించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్