భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

58చూసినవారు
భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ గురువారం కన్నుమూశారు. కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసీకెరె ప్రాంతానికి చెందిన ఆయన ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. భారత్ తరుపున ఆయన 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్