బ్రాహ్మణ పల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి

986చూసినవారు
బ్రాహ్మణ పల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. కావున ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్