మహబూబ్ నగర్: భారీగా పెరిగిన చికెన్ ధరలు

67చూసినవారు
మహబూబ్ నగర్: భారీగా పెరిగిన చికెన్ ధరలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ లో స్కిన్ లేస్ కేజీ రూ. 200 కే విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ. 243, విత్ స్కిన్ కేజీ రూ. 213 గా ధర నిర్ణయించారు. రిటైల్ లో రూ. 147, ఫాంరేటు ధర రూ. 125 ఉంది. కొన్ని హోల్ సేల్ దుకాణాలలో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్