2028కల్లా గగన్‌యాన్ మానవసహిత ప్రయోగం

65చూసినవారు
2028కల్లా గగన్‌యాన్ మానవసహిత ప్రయోగం
గగన్‌యాన్ మానవసహిత ప్రయోగాన్ని 2028కల్లా చేపట్టనున్నట్లు శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాటిలో 6 మానవరహితంగా, 2 మానవసహితంగా ఉంటాయి. తొలి ప్రయోగాన్ని ఈ ఏడాది చేపడతాం. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లను కేటాయించాం’ అని జితేంద్ర సింగ్ పార్లమెంటుకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్