భారీగా మద్యం పట్టివేత (వీడియో)

63చూసినవారు
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్‌చేశారు. దాని విలువ రూ.2.7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ మద్యాన్ని ఎవరు తరలిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్