భాగ్యనగరంలో అయోధ్య రాముడు

84చూసినవారు
శ్రీరామ నవమి వేడుకలకు యువత్ దేశం సిద్దం అవుతోంది. అదే సమయంలో భాగ్యనగరంలో ఈసారి వేడుకలు కాస్త స్పెషల్ గా ఉండనున్నాయి. ఎందుకంటే ఈసారి శ్రీరాముని శోభయత్రలో అయోధ్యలో ఉన్న బాల రాముడి మాదిరి పెద్ద విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఈ విగ్రహానికి తుది మెరుగులు పూర్తవుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్