బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత

75చూసినవారు
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత
కాచిగూడకు చెందిన కే. కృష్ణ బీఆర్ఎస్ నుంచి బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ గొల్నాక దివిజన్ అద్యక్షుడు మూల రవీందర్ గౌడ్, పార్టీ జాతీయ నాయకుడు కేసరి నర్సింగ్ యాదవ్ అడ్వర్వంలో అయన కేంద్రమంత్రి సమక్షంలో బీజేపీ లో చేరారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్