డీఎస్సీ ఫలితాలను విడుదల చేయాలి

72చూసినవారు
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు గురువారం జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో తమను భాగస్వామ్యం చేయాలని కోరారు. అక్టోబర్ 9న డీఎస్సీ ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్ల ఫలితాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేణు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్