ప్రచార రథాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి

66చూసినవారు
ప్రచార రథాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి
ఉగాది సందర్భంగా ప్రజలంతా ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బర్కత్ పురా లోని బీజేపీ నగర కార్యాలయంలో ఉగాదిని పురస్కరించుకుని ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి విజయం సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్