నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో మంగళవారం అభయాంజనేయ స్వామి టెంపుల్ నందు పంచాంగ శ్రవణం చాలా అద్భుతంగా పంతులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మీద ధనరాజు, కార్పొరేటర్ రాఘవేంద్రరావు, కాంగ్రెస్ నాయకులు మేడ శ్రీనివాస్, అల్లాడి మహేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.