జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ను కలిసిన ఎమ్మెల్సీ

68చూసినవారు
జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ను కలిసిన ఎమ్మెల్సీ
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ ఆదివారం జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ దేవానంద్ ను అయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా చాంద్రాయణగుట్ట పరిధిలో ఉన్న పెండింగ్ అభివృద్ది పనులపై చర్చించారు. పెండింగ్ అభివృద్ది పనులు, సమస్యలకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్