రోగులకు పండ్లు పంపిణీ

59చూసినవారు
రోగులకు పండ్లు పంపిణీ
ఉత్తాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా ఆసుపత్రిలో శనివారం రాజరాజేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఉస్మానియాలోని కులీకుతుబ్షా భవనం, ఓపీ భవనాల్లోని పలు వార్డుల్లో రోగులకు పండ్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్