రంగారెడ్డి: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

81చూసినవారు
రంగారెడ్డి: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా టంగటూర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చూపిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై శంబారెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మోకిలా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్