బోడుప్పల్ 21 డివిజన్ లో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

58చూసినవారు
బోడుప్పల్ 21 డివిజన్ లో కాంగ్రెస్ విస్తృత ప్రచారం
బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ 21వ డివిజన్ లో గడపగడపకు అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, కార్పొరేటర్ భూక్య సుమన్, సీనియర్ నాయకులు బొమ్మకు రమేష్, ఇంచార్జ్ జ్ఞానేశ్వర్ లు ప్రచారం నిర్వహించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయం కొరకు ఈస్ట్ బాలాజీహిల్స్ ఫేస్-1, ఈస్ట్ బాలాజీహిల్స్, సాయిభవానినగర్ కాలనీల్లో కార్పొరేటర్ భూక్య సుమన్ ఆధ్వర్యంలో ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్