రాముడి భారీ శోభాయాత్ర.. రాజాసింగ్ పిలుపు

77చూసినవారు
ధూల్ పేట్ ఆకాష్ పూరి హనుమాన్ మందిర్ నుంచి రాముడి శోభాయాత్ర భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం తెలిపారు. ప్రతి ఏటా యాత్రను విజయవంతం చేయడంలో సోషల్ మీడియా వారియర్స్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. శ్రీరామనవమి (ఏప్రిల్ 17) దగ్గరలోనే ఉందని గుర్తు చేసిన ఆయన ఇందుకు సంబంధించిన పోస్ట్ లను అభిమానులు వైరల్ చేస్తున్నారన్నారు. ఈ భారీ యాత్రకు తరలి రావాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్