మూడుచింతల పల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక

60చూసినవారు
మూడుచింతల పల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక
మూడు చింతలపల్లి మండలం కొల్తూరు గ్రామ గౌడ సంఘము ఆధ్వర్యంలో బుధవారం నూతన ఉపాధ్యక్షునిగా తాళ్ల మహేష్ గౌడ్ ని ఎన్నుకోవడం జరిగిందని గౌడ సంఘం నాయకులు గుండ్లపల్లి దత్తుగౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా నూతన ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గౌడ సంఘ అభివృద్ధికి, గౌడుల సమస్యలను పోరాటం చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్