జూబ్లీహిల్స్ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం

61చూసినవారు
జూబ్లీహిల్స్ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు పాల్గొని మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంభందించి ప్రచారాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలతో సమన్వయం అవుతూ ప్రచారంలో వేగం పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్